mt_logo

హైదరాబాద్ తో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం : బోస్టన్ సిటీ గవర్నర్

హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్‌ ఇన్నోవేషన్‌-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్‌ గవర్నర్‌…

తెలంగాణలో 3904.55 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం క్వాల్కమ్

సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా…

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక కాల్‌అవే గోల్ఫ్ సంస్థ డిజిటెక్ సెంటర్

గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ కాల్‌అవే సంస్థ హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్…

హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం ఫిస్కర్

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ హైదరాబాద్‌లో ఐటి, డిజిటల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో…

సఫలమవుతున్న మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన… మొదటిరోజు 150 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చిన కెమ్ వేద

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన మొదటిరోజే విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు…

భారత ప్రజల అనుకూల ఫ్రంట్ మాది : సీఎం కేసీఆర్

దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొన్నదని, ఆ శూన్యతను పూరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనవంతుగా దేశ రాజకీయాలను సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.…

అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ… పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి మితిమీరిన అప్పులున్నాయని విషప్రచారం చేస్తున్న విపక్షాలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో, తెలంగాణ అప్పులు చేయడంలో 27వ…

ఐఎఫ్ఎల్ టైటిల్ సాధించిన హైదరాబాద్ జట్టుకు మంత్రి కేటీఆర్ అభినందనలు

ఇండియ‌న్ ఫుట్‌బాల్‌ సూప‌ర్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ)కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగు నెలల…

అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతం : హైకోర్ట్ చీఫ్ జస్టిస్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేబీఆర్ పార్కులో ఘనంగా ప్ర‌పంచ అట‌వీ దినోత్సవ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌, జ‌స్టిస్ పీ న‌వీన్ రావు,…

ఫార్మాసిటీని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీని ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మాసిటీతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం…