mt_logo

భద్రాచలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, హెలీకాప్టర్లు

భారీ వర్షాలకు తీవ్రమైన వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భధ్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా…

రాజకీయం కోసమే వచ్చారు… ఎంపీ అరవింద్ కారుపై రాళ్లదాడి చేసిన ఎర్దండి గ్రామస్థులు

ఎన్నికైన ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా అని ఆగ్రహించిన గ్రామస్థులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి…

కేంద్రంపై పోరుకు ప్రతిపక్షాలను సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్

జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా…

వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు : మంత్రి కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల‌ నేపథ్యంలో ప్రజలకు అన్నివేళలా అండగా నిలుస్తున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, శ్రేణుల‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్…

భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై ఆరా తీశారు. సిరిసిల్ల కలక్టరేట్ లో…

మంత్రి కేటీఆర్ చొరవతో వరదలో చిక్కుకున్న యువకులను రక్షించిన విపత్తు నిర్వహణ బృందం

మంత్రి కేటీఆర్ తక్షణం స్పందించడం వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలతో బతికి బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే… చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నది వరద…

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు… కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎట్టకేలకు కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్నా వరద ఉధృతి తగ్గటంతో ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు వాటర్…

మరో రెండు రోజులు కుండపోత వానలు… రాష్ట్రంలో హై అలర్ట్

తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి తదితర రిజర్వాయర్లకు చేరుకునే…

ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను లాంచ్ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

దేశంలోనే ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను లాంచ్ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ట్రిపుల్ ఐటీ…

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ లో హైదరాబాద్ నంబర్ వన్

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ లో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఆఫీసు లీజ్ కోసం వివిధ రంగాల సంస్థ‌లు పోటీ ప‌డుతున్న…