ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మోడీ ప్రభుత్వం మత విద్వేష రాజకీయాలకి తెరలేపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కాదని..…
రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను…
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా 20వ సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు…
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈ…
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.15,600గా నిర్ధారించింది.…
పేద ప్రజలకు అత్యంత ఖర్చుతో కూడిన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో…
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…