mt_logo

రూ.750 కోట్ల మలబార్ జ్యువెల్లరీ, జెమ్స్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి…

ఆకలిసూచీలో భారత్ అట్టడుక్కి… మోదీ సాధించిన అద్భుత విజయమిది : మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది.  121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. కాగా పోయిన ఏడాది భారత్…

హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డుల పట్ల గర్వంగా ఉంది : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘గ్రీన్‌ సిటీ అవార్డు- 2022’,…

హైదరాబాద్‌కు “వరల్డ్ గ్రీన్ సిటీ-2022” అవార్డ్

హైదరాబాద్‌ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌…

ఇబ్రహీంపట్నం చెరువును పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయండి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులకు పట్టణాభివృద్ధి శాఖ…

“ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నవ్ రాజగోపాల్ రెడ్డి…” నిలదీస్తున్న మునుగోడు ప్రజలు

మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా తమ ఊరి మొహం చూడని కోమటిరెడ్డి..…

ఆయిల్ కంపెనీలకు ప్యాకేజీలు… సామాన్యుని నెత్తిన గ్యాస్ బండలు : మోదీని తూర్పార బట్టిన మంత్రి కేటీఆర్

ఒకవైపు రోజురోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నెత్తిన భారాన్ని మోపుతున్నారు, మరోవైపు ఆయిల్ కంపెనీలకు ప్యాకేజీలు ఇస్తూ, వారికి మాత్రం కాసులు ఎత్తి…

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అనంతరం మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల…

మాకూ రైతుబంధు ఇవ్వండి… ఒడిశాలో రైతుల మహా పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమ‌లు చేయాల‌ని 10 వేల మంది రైతులు రాజధాని భువనేశ్వర్ కు మహా…

ప్రధానులు పరిష్కరించని ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారు : మునుగోడు ర్యాలీలో మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కూసుకుంట్ల…