రూ.750 కోట్ల మలబార్ జ్యువెల్లరీ, జెమ్స్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి…

