mt_logo

వరద నీటి నాలా రక్షణ గోడ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు సంబంధించిన‌ ర‌క్ష‌ణ గోడ నిర్మాణ ప‌నుల‌కు ఫీవ‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న…

అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ అంత్యక్రియలు

బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన మాజీ మంత్రి, టిఆర్ఎస్ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు…

తెలంగాణ నుండి మరో కోవిడ్ వాక్సిన్ విడుదలపై మంత్రి కేటీఆర్ హర్షం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మ‌రో కొవిడ్ టీకా తెలంగాణ రాష్ట్రం నుండి మార్కెట్లోకి రావ‌డంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం…

వందశాతం వ్యాక్సినేషన్ పై గవర్నర్ తమిళిసై హర్షం

తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ వంద శాతం పూర్తి కావ‌డంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్బంగా.. వైద్యారోగ్యశాఖ మంత్రి…

తెలంగాణలో 700 కోట్లతో ఇథనాల్ పరిశ్రమ : మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణాలో 700 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ పరిశ్రమ ప్రారంభం కానుంది. ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం…

రేవంత్ రెడ్డి కండ్లున్న కబోది : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ధాన్యం విషయంలో తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమను చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వానాకాలంలో అదనంగా 6…

ఇతర పట్టణాలకు బస్తీ దవాఖానాల విస్తరణ : మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం…

తెలంగాణ ప్రభుత్వ పోరాటానికి దిగివచ్చిన కేంద్రప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతు పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్రానికి చెందిన వానాకాలం పంటకు సంభందించి బియ్యాన్ని మరింత కొనేందుకు ముందుకు వచ్చింది.…

మురుగునీటి శుద్ధి పనులు వేగంగా పూర్తి చేయండి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మురుగునీటి శుద్ధి కోసం కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్ప‌టికే మురుగునీటి…

మిథాని-ఒవైసీ ఫ్లైఓవర్ కు “ఏపీజే అబ్దుల్ కలాం” పేరు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో రెండవ అతి పొడవైన ఓవైసీ-మిథాని ప్లైఓవర్‌ మంగళవారం రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల…