mt_logo

అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ అంత్యక్రియలు

బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన మాజీ మంత్రి, టిఆర్ఎస్ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మహ్మద్ ఫరీదోద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *