ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ గంటకుపైగా చదివి వినిపించారు. తెలంగాణ…
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే…
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేయనున్నట్లు శాసనసభలో ముఖమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు.…
రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని…
అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొలువైన హైదరాబాద్ నగరంలో మరో కార్పొరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ గూగుల్…
వ్యవసాయ శాఖామంత్రిగా ఇవాళ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధిక ప్రాధాన్యత…
ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండా రెపరెపలాడింది!.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ రసమల్ల కిలిమంజారో పర్వతం అధిరోహించి అక్కడ జాతీయ జెండాతో పాటు…
తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను నిర్వహించే విధానం చాలా బాగుందని 15వ ఆర్ధిక సంఘం సభ్యులు ప్రశంసించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, ప్రత్యేక విద్యాబోధన, నిర్వహణకు అందించే…
శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019 -2020 ఆర్ధిక సంవత్సరం కోసం…
ఈనెల 22వ తేదీనుండి జరగనున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలపై శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాంబర్ లో జరిగిన…