mt_logo

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి పీయూష్..

మొన్నటిదాకా తీవ్ర విద్యుత్ కొరతలు ఎదుర్కుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వేసవిలో సైతం విద్యుత్ కొరత లేకుండా పరిపాలన సాగిస్తున్నది.. ఇది చాలా అభినందించదగ్గ…

హైదరాబాద్ లో పెరుగుతున్న రియల్ బూమ్!

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నగరాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు చూసి వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎంత ఖర్చయినా…

ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు మధ్యాహ్నం నగరంలోని ఐడీహెచ్ కాలనీలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న రెండు బెడ్రూంల ఇళ్ళ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తి వ్యక్తం…

నేనొచ్చినప్పుడు వస్తారా?- హరీష్ రావు

మెదక్ జిల్లా నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట పెద్దచెరువు పనులను బుధవారం మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం…

మే 16న స్వచ్ఛ హైదరాబాద్ ను ప్రారంభించనున్న గవర్నర్..

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేదిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముందుకు పోతున్నారు. మే 16వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు.…

2018 కల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. 2018 నాటికల్లా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని, వేసవి…

చంద్రబాబు బతుకే పేపర్ మేనేజ్ మెంట్- జగదీష్ రెడ్డి

సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, టీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ చూసి బాబుకు మతి భ్రమించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి…

కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం ఆలోచన- ఈటెల

సబ్సిడీ బియ్యంతో పాటు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్…

పైప్ లైన్ నిర్మాణం కోసం 1703.61 ఎకరాలు..

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కోసం వీలైనంత వరకు…

వచ్చే నెల సాగర్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..

మే నెల 2,3,4 తేదీల్లో నాగార్జునసాగర్ లో ఆస్కికి చెందిన విషయ నిపుణులతో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. పాలనలో కీలక అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధుల్లో అవగాహన…