mt_logo

చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతల ఫైర్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ మహానాడు సభను పెడ్తే అక్కడి ప్రజలు తంతారనే హైదరాబాద్ లో…

టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ భేటీ..

జూన్ 12న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే టీఎస్ఐపాస్ కార్యక్రమానికి రావాల్సిందిగా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్…

చెరువు శిఖాలు కబ్జా చేయకుండా త్వరలో బిల్లు- హరీష్ రావు

గత సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల చట్టాలున్నా అమలుచేయని దుస్థితిలో నేడు చెరువు శిఖాలు కబ్జాకు గురయ్యాయని, కాకతీయుల హయాంలో గొప్ప వెలుగు వెలిగిన చెరువులు, కుంటలు…

శకుని లోకకళ్యాణం కోరతాడా?

By: సవాల్‌రెడ్డి మాయాదర్పణం ముందు నిలబెడితే శకునికి లోకకళ్యాణం కనిపించదు. అబద్ధాలకోరుకు హరిశ్చంద్రుడు కనిపించడు. వక్రదృష్టి కలవాడికి రుజుమార్గం కనిపించదు. ఆంధ్రజ్యోతికి, దాని అధిపతి రాధాకృష్ణకు తెలంగాణ…

సంక్షేమం, అభివృద్ధి మా ప్రాథమ్యాలు

-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉంది -సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు -హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది -మండుటెండల్లో కోతల్లేని కరెంటు మా విజయం -కేంద్రం…

ఎంత ఖర్చయినా అందరికీ ఇళ్ళు- సీఎం కేసీఆర్

మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జూన్ రెండు నుండి…

పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తి దగ్గర ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,…

ఘనమైన ఆరంభం..

By: కట్టా శేఖర్‌రెడ్డి కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, తొలిసారి ముఖ్యమంత్రి, తొలిచూరు మంత్రివర్గం.. అంతా కొత్తకొత్త.. సగంసగం అధికార యంత్రాంగం.. పూర్తిగా విభజనకాని వ్యవస్థలు.. కేవలం…

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు 30న శ్రీకారం

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఈనెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిని తిరుపతిని తలపించేలా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయం…

సీఎం కేసీఆర్ ను కలిసిన హిటాచీ ప్రతినిధులు..

హిటాచీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్…