mt_logo

1.25 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీ!

రాష్ట్రంలోని నిరుపేదలకు జీవో 58 కింద ఒక్కరోజే ఒక లక్షా 25వేల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా…

హైదరాబాద్ లో ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను క్రమబద్ధీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మరోవైపు జిల్లాల్లో అందుబాటులో ఉన్న…

సీఎం కేసీఆర్ తో కేంద్రమంత్రి పీయూష్ భేటీ..

గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఏవిధంగా అధిగమించిందీ సీఎం…

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్..

తెలంగాణలో అత్యాధునిక రైల్వే కోచ్ ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్ కుమార్ రుయ చెప్పారు.…

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన ఐటీ మంత్రి కేటీఆర్..

బేగంపేటలోని హరిత ప్లాజాలో మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్…

జూలైలో 25వేల పోస్టుల భర్తీ- సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉదయం 9.30గంటలకు జాతీయ జెండా ఎగురవేసి…

తెలంగాణ ప్రజలను టీడీపీ మోసం చేస్తుంది..

రేవంత్‌రెడ్డి వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను టీడీపీ మోసం చేస్తుందని, ఆంధ్రాబాబు అసలు…

ఏసీబీ వలలో రేవంత్‌రెడ్డి!!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటేసేందుకు టీడీపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. ఐదు కోట్లు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే…

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు..

దేశ రాజధాని ఢిల్లీలో ఆరురోజులపాటు రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అధికారులతో జితేందర్…

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..

గురువారం భోపాల్ లో జరిగిన నీతి ఆయోగ్ ఉపసంఘం మూడవ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన…