తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగలేదని కేంద్ర పర్యావరణ…
హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. మోతె, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, సదాశివనగర్, కామారెడ్డిలలో మొక్కలు…
హరితహారం కార్యక్రమంలో కొంతమంది పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కరీంనగర్ డీపీవో పనితీరు సంతృప్తికరంగా లేదని, పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కే…
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రారంభించారు. అనంతరం కడెం మండలం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష…
సివిల్స్-2014 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి పింగళి 97వ ర్యాంకు సాధించారు. 100 లోపు ర్యాంకు రావడంతో ఆయన తల్లిదండ్రులు ఆనందంలో…
శుక్రవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లోని టీఎస్ పార్డ్ ఆవరణలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మీడియాతో…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుకు స్పందించిన రాష్ట్ర ప్రజలు భారీ ఎత్తున…
హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గం నారపల్లిలోని భాగ్యనగర్ నందనవనంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం…
రంగారెడ్డి జిల్లా చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొక్కను నాటి హరితహారం పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయానికి…