బంజారాహిల్స్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పోలీస్ ట్విన్ టవర్స్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు…
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని, ఇందుకోసం కాంట్రాక్టర్లను మూడు…
కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డిలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధనకోసం కృషి…
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తూనే ఉందని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో…
ఉపాధి హామీ కార్మికులకు కూలీ మొత్తాన్ని చెల్లించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ చౌదరి…
బీజేపీ అభ్యర్థి దేవయ్యకు ఓటేస్తే ఐఎస్డీ కాల్ చేసినట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు ఓటేస్తే ఎస్టీడీ కాల్ చేసినట్లు.. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్…
వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఓటర్లు తనను ఆశీర్వదిస్తారని, ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తనకు ఓట్లు…