బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ లో నూతన సచివాలయం నిర్మించుకోవడానికి మార్గం సుగమమైంది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానాలను నూతన…
బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించుకోవచ్చని రాష్ట్ర…
సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్…
ఫైనాన్షియల్ టైమ్స్(లండన్) గ్లోబల్ ఎంబీయే ర్యాంకింగ్-2019లో హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) 24వ ర్యాంకు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ ర్యాంకింగ్స్ లో భారత్…
కొత్త సంవత్సరం నిరుద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించనున్న…
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ లో ప్రతి పైసకూ లెక్కుండాలని, రాబోయే ఐదేళ్ళను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి…
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం పరిశీలించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచి…
సాహిత్యంలో పరిచయం అక్కరలేని పేరు అఫ్సర్. కవిగా, కథకులుగా, విమర్శకులుగా చేయితిరిగిన రచయిత ఆయన. అంతర్జాతీయంగా తెలుగువాణిని బలంగా వినిపించే గొంతు ఆయనది. సబాల్టర్న్ స్టడీస్ మీద…
పాలమూరు జిల్లాకు చెందిన అప్పరసు కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అప్పరసు…