mt_logo

మే 9న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

ఈ నెల 9వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరపున…

Ramagundam to be the power hub of Telangana

By: K. M. DAYASHANKAR The coal belt town of Ramagundam in Karimnagar district is all set to become the power…

ఎక్కడివారికక్కడే పెన్షన్ల కేటాయింపు..

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన, వేతనాలు, పెన్షన్ల కేటాయింపులో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి రాష్ట్రస్థాయి…

అధికారం దూరంగా ఇన్నాళ్ళూ గడిపాం- ప్రొ. కోదండరాం

శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎన్ అశోక్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా జరిగిన ‘తెలంగాణ పునర్నిర్మాణం- ఉద్యోగుల పాత్ర’ పై…

రెండుగా విడిపోనున్న పోలీసు శాఖ

రాష్ట్రవిభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ విడుదలైన వెంటనే అన్ని ప్రభుత్వశాఖల విభజన వేగవంతం చేయాలని గవర్నర్ అధికారులను గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పోలీసు…

Hyderabad groundwater level hits new low

Hyderabad: Diminishing water bodies, increasing concrete surfaces and lack of focus on rainwater harvesting pits by municipal bodies has led…

ప్రభుత్వ శాఖల విభజన షురూ…

జూన్ 2వ తేదీ నాటికి రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే ఉండటంతో ప్రభుత్వశాఖల విభజన వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆయా…

తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం- కవిత

సోమవారం నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగసభలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యమని,…

హైదరాబాద్ ను యూటీ చేసే కుట్ర- కేసీఆర్

టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే భాగ్యనగరం మనకు దక్కదని, హైదరాబాద్ కు మరణశాసనం రాసినట్లే అవుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో…

నిజామాబాద్ సభకు హాజరైన కేసీఆర్..

నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ ఒక్క ప్రాంతానికి చెందిన నగరం కాదని,…