వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించబోతున్నది. అటవీ ప్రాంతాలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో, అన్ని చెక్ పోస్టుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చాలని…
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అన్నారు. కొత్తగా ఎన్నికైన…
వినియోగదారుడికి సకల సౌకర్యాలతో అన్ని వస్తువులు ఒకేచోట దొరికే విధంగా సమీకృత వ్యవసాయ మార్కెట్ ను సిద్ధిపేట పట్టణంలో ఈరోజు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్…
హుస్సేన్ సాగర్ చుట్టూ త్వరలో కొత్త అందాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. లక్నవరం తరహాలో హుస్సేన్ సాగర్ అందాలను నీటిపై నుండి నడుచుకుంటూ వీక్షించేందుకు వీలుగా బోర్డు వాక్,…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులకు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా(గ్రేడ్-1) పదోన్నతులు కల్పించారు. మంగళవారం అందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంతకం చేశారు.…
మునుపెన్నడూ లేనివిధంగా ఒకేరోజు 200 మంది అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ అనే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకానికి దేశంలోని అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం…
అమెరికాలో నకిలీ యూనివర్సిటీ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులను కాపాడేందుకు అమెరికా తెలంగాణ అసోసియేషన్(ఆటా) కృషి చేస్తున విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలోదర్యాప్తు ఎదుర్కొంటున్న…
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ ఎదుగుతున్నదని, ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీల కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్పత్తి, పరిశోధనారంగాల్లో హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నదని…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో బిజీగా పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పదవ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్లలో జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించారు. కోనరావుపేట మండలం మల్కపేట…