మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ పలువురు మతపెద్దలు పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా కొందరు ముస్లిం నాయకులు నేడు నిరసన చేపడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇండ్లకు వెళ్లాలని ఒవైసీతోపాటు జమాతే ఉలేమా నాయకుడు మౌలానా హుసాముద్దిన్ సాని జాఫర్ పాషా పిలపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నిర్వహించతలపెట్టిన నిరసన ప్రదర్శనలను ఉపసంహరించుకొంటున్నట్టు ముస్లిం మతపెద్ద ముస్తాక్ మాలిక్ ఇప్పటికే ప్రకటించారు.
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- All eyes on KCR’s TV9 interview after 12 years
- Congress govt’s reluctance to utilise Kaleshwaram Project turns reservoirs dry in Telangana
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు
- బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్
- ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ చేయాలి: హరీష్ రావు
- రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్పై కేటీఆర్ ఫైర్
- బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్
- అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్
- నర్సాపూర్లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు
- బీఆర్ఎస్ కంచుకోట మెదక్లో మరోసారి విజయం ఖాయం: హరీష్ రావు
- ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం: కేటీఆర్
- రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు: హరీష్ రావు