ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన ఈ పథకానికి పేదలనుండి వ్యతిరేకత వచ్చింది. సరుకుల్లో నాణ్యత లేకపోవడం, పురుగులున్న పిండి, చింతపండు, పసుపు, మిర్చి వంటి వస్తువులకు డిమాండ్ లేకపోవడంతో మొదటినుండి ఈ పథకానికి సరైన ఆదరణ లభించలేదు. పామాయిల్ పట్ల ప్రజలు ఆసక్తి కనపరిచినా కేంద్రం నుండి దాని సరఫరా లేకపోవడంతో ఈ పథకాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Telangana dal to be sold across the country
- Congress has no place in Telangana, BRS is coming again to power: Minister KTR
- Telangana government gearing up for distribution of Bathukamma sarees
- A surprising manifesto from BRS will be released soon: Minister Harish Rao
- Minister KTR questions Modi ahead of his visit to Mahabubnagar
- గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్
- తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్
- గ్రేటర్లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
- ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
- Advent International to invest Rs. 16,650 crs in Telangana’s life sciences sector
- రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ
- సెస్ అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!