mt_logo

66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభం

హైటెక్స్ లో ఈరోజు 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 11 వేల ఎకరాల్లో ముచ్చెర్లలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *