హైటెక్స్ లో ఈరోజు 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 11 వేల ఎకరాల్లో ముచ్చెర్లలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
- Congress govt’s apathy in paddy procurement distressing Telangana farmers
- KTR goes all guns blazing; poses several questions to PM Modi
- Hyderabad is collapsing due to Congress ruling: KTR
- Congress, BJP to draw blank, BRS to win 3, and MIM to win 1 LS seat in GHMC
- Rahul Gandhi misled Telangana by claiming Congress govt. giving Rs. 2,500 to women: KTR
- ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన ఛాయిస్ రాకేష్ రెడ్డి: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది.. రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
- ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్
- తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు
- రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్
- బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- మైనార్టీల కోసం 204 పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా: మైనార్టీల సమావేశంలో కేటీఆర్
- పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడుకి, భూగర్భ కార్మికుడికి.. ఈశ్వరునికి, కోటీశ్వరునికి.. గుణవంతునికి, ధనవంతునికి మధ్య పోటీ: కేటీఆర్
- అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. బండి సంజయ్ చేసిందేమి లేదు: కేటీఆర్