mt_logo

సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్ 

రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సైలెంట్ ఓటింగ్…

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే

కామారెడ్డి నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం వద్ద ఉన్న షబ్బీర్ అలీ ఫామ్ హౌస్‌లో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వన్ అర్షద్.  ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఫామ్…

ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్

గజ్వేల్‌: గజ్వేల్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చి పెట్టే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘గజ్వేల్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ…

ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం

ఉత్తేజాన్ని నింపిన ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాలకు జేజేలు పలికిన ప్రజలు విజయవంతంగా 96 సభలు పూర్తిచేసిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్…

వరంగల్‌లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్

వరంగల్: తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్ పట్టణమే వేదికగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. ‘వరంగల్ ఈస్ట్ & వెస్ట్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం…

దీక్షా దివస్: తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు

నవంబర్ 29, తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించిన కేసీఆర్.. ఆమరణ దీక్షకు పూనుకుని  ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు.…

ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

• 60 రోజులు ప్రచారం.. • 70 రోడ్ షోలు • 30 పబ్లిక్ మీటింగ్స్ మరియు వివిధ వర్గాలతో సమావేశాలు • 30కి పైగా ప్రత్యేక…

గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు: కేటీఆర్

స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబెర్ మరియు ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్…

ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్

సంగారెడ్డి: ఆర్టీసీ ఉద్యోగులైతే తమ ఉద్యోగాలు పోతాయని దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అనేట్లుగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పర్మినెంట్…

111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్

చేవెళ్ల: ఉద్యమ సమయంలో రంగారెడ్డి జిల్లాలో  కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ..…