ఐటీ రంగంలో ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయాలని, ఇందుకు సంబంధించిన కసరత్తు జరగాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నేడు హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ… ఐటీ రంగంలో తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టార్టప్ లకు వేదికగా మారిందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన రీతిలో డిజిటల్ టెక్నాలజీలో పోటీ ఉండాలన్నారు. ప్రధాని మోదీ డిజిటల్ టెక్నాలజీ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ మోడ్ లో డిజిటల్ రంగం విస్తరించింది. పేపర్ లెస్, క్యాష్ లెస్ ట్రాన్సెక్షన్ లకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. తెలంగాణలో స్పేస్ రంగానికి సంబంధించి మంత్రి కేటీఆర్ అడిగిన దానికి సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం ప్రభుత్వం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- All eyes on KCR’s TV9 interview after 12 years
- రాజీనామాకు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన హరీష్ రావు
- సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు
- బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్
- ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ చేయాలి: హరీష్ రావు
- రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్పై కేటీఆర్ ఫైర్
- బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్
- అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్
- నర్సాపూర్లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు
- బీఆర్ఎస్ కంచుకోట మెదక్లో మరోసారి విజయం ఖాయం: హరీష్ రావు