mt_logo

తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం- కవిత

సోమవారం నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగసభలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యమని,…

ఓట్లు అడిగే హక్కు మాకేఉంది- కేకే

తెలంగాణ ఉద్యమంలో 1200మందికిపైగా విద్యార్థులు బలైతే ఏ ఒక్క నేత వారి కుటుంబాలను పరామర్శించలేదని, వీళ్ళంతా అప్పుడు ఎక్కడికి వెళ్ళారని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, రాజ్యసభ…

గ్రేటర్ లో గులాబీ దళపతి..

ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిగి, తాండూరు ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటించారు. నగరంలోని బోడుప్పల్, చిలకలగూడ,…

స్పీడ్ పెంచుతున్న గులాబీ బాస్!!

రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి గడువు ముగియనుండటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ రోజు, రేపు మొత్తం 20 చోట్ల బహిరంగసభల్లో పాల్గొని…

తెలంగాణలో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే- కేసీఆర్

అన్ని సర్వేలూ టీఆర్ఎస్ పార్టీదే గెలుపని చెప్తున్నాయని, త్వరలో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం నాలుగు జిల్లాల్లో జరిగిన…

టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి- కేటీఆర్

ఈనెల 30న జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ నే గెలిపించాలని, ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు…

మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ సభ

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నో పోరాటాలు, లాఠీలు, తూటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, తెలంగాణను ఎవరిచేతిలో…

నిజామాబాద్ లో దూసుకుపోతున్న కారు!!.

నిజామాబాద్ జిల్లా జుక్కల్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభకు భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాకూడా సంపూర్ణ తెలంగాణ రాలేదని, 14సంవత్సరాల…

నల్లగొండ జిల్లాను కమ్మేసిన గులాబీరంగు!!

నల్లగొండ జిల్లా కోదాడలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగసభకు టీఆర్ఎస్ అధినేత హాజరై ప్రసంగించారు. అధినేత రాక సందర్భంగా కోదాడ పట్టణమంతా గులాబీ మయమైంది.…

ఖమ్మం జిల్లాలో గులాబీ బాస్ స్పీడ్!!

ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం, వైరాలలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూడు రోజులనుంచి ఉత్తర…