mt_logo

హరితహారం విజయవంతం చేయాలి- రసమయి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అమలు చేయడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక రథ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు..

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా లభించింది. దీంతో నదీజలాలను ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది…

మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్..

పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించేందుకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్…

ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

పవిత్ర రంజాన్ నెల ప్రారంభం అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం తర్వాత నెల రోజులపాటు ముస్లింలు…

ఏపీ సీఎస్ పై మండిపడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శి!

ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. సెక్షన్-8 అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని ఈ సందర్భంగా…

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుండి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం వేములవాడ…

ఇళ్ళు లేనివారికి ఇళ్ళు ఇస్తాం- సీఎం కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ పార్సీగుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ లో…

దూకుడు పెంచిన ఏసీబీ!

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కుట్రలో భాగస్వామ్యులైన పలువురిని అరెస్టు చేయనున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఒక్కొక్కరికి…

తెలంగాణలో ఏపీ పోలీసుల పెత్తనం ఏమిటి?

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ఇంటివద్ద ఉన్న తెలంగాణ…

ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి- సీఎం కేసీఆర్

పేదల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా రక్కసిని రాష్ట్రం నుండి పారదోలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నూతన అబ్కారీ విధానంపై సీఎం కేసీఆర్…