శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి బ్యానర్ల కలకలం రేగింది. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ను తెలంగాణలో బతకనియద్దు అంటూ తెలంగాణ అమరవీరుల…
కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో.. అని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన…
ఎవరు ఏమన్నా..ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చినా..డెఫినిట్గా మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. …
గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ (రూరల్) ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి…
కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లుని, జాగ్రత్తగా ఉండమని సీఎం కేసీఆర్ సూచించారు. నర్సాపూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా మంచీ…
కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్రావు ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో చిదంబరం మాట్లాడిన వ్యాఖ్యలపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.…
ఈ రోజు మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి…