mt_logo

భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారి కల్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు

 ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు జూన్ 19 న ఎదుర్కోళ్ళు, 20 న అమ్మవారి కళ్యాణం, 21 న రధోత్సవం  రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ…

అంజన్న చెంతకు కాళేశ్వర జలాలు

జగిత్యాల : 400 ఏండ్ల చరిత్ర గల మహిమాన్విత క్షేత్రం  కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి…

Five years for path-breaking Rythu Bandhu scheme, a boon to farmers

The Telangana Rythu Bandhu scheme which was rolled out in May 2018 completed five years today. The scheme is the…

మన రాష్ట్రమే టాప్‌-2

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో టాప్‌-2 గా నిలిచింది. వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండో…

అబ్ కీ బార్…కిసాన్ సర్కార్ : మంత్రి హరీశ్ రావు

 సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10…

రైతుబంధు పథకం నేటితో ఐదేళ్లు

రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి…

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాలి

జ‌గిత్యాల : జగిత్యాల్ జిల్లా కొండగట్టులో కొలువై ఉన్న ఆంజ‌నేస్వామి అనుగ్ర‌హంతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆకాంక్షించారు. ఆల‌యంలో ప్ర‌త్యేక…

బీసీలు వెనుకబడ్డ వారు కాదు

బీసీలు వెనుకబడ్డ వారు కాదు గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారు బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్…

యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో కేసీఆర్ కృతజ్ఞత సభ

బ్రిటన్ కు చెందిన..అంబేద్కర్ యూకే సంస్థ &  ప్రవాస భారతీయ సంస్థల.. ఆధ్వర్యంలో…. యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ” కేసీఆర్ కృతజ్ఞత సభ” 125…

ఈ లక్ష్యంతోనే యూకే పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం…