mt_logo

 జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ తో సీ.ఎస్, డీజీపీ భేటీ

 హైదరాబాద్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను నేడు, మంగళవారం, ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ…

రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు : మంత్రి వేముల

మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన రోడ్లు…

మణిపూర్ నుంచి రాష్ట్రానికి సురక్షితంగా చేరిన తెలంగాణ విద్యార్థులు

హైద్రాబాద్ : మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి,…

మత మౌడ్యమే మనకు ముప్పు : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..…

తెలంగాణా గ్రామీణ మహిళలకు 15,037 కోట్లు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.15,037 కోట్ల రుణాలను అందజేయా లని గ్రామీణ పేదరిక…

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆధారాలు లేవు : సీబీఐ ప్రత్యేక కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న…

ఒకప్పుడు మహబూబ్ నగర్ లో ఇరుకు రోడ్లతో  ఎన్నో ఇబ్బందులు : మంత్రి వేముల ప్రశాంత్

మహబూబ్ నగర్ సమీపంలోని అప్పనపల్లి రెండవ ఆరోబిని జూన్ రెండు లోపు ప్రారంభిస్తాం మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా తయారైంది  మహబూబ్ నగర్: ఒకప్పుడు మహబూబ్…

గోదావరిఖని-రామగుండం పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

పెద్దపల్లి: సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. మొట్ట మొదట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి.. ఆ…

Foxconn manufacturing plant’s ground-breaking ceremony in Hyderabad on May 15

According to reports, the ground-breaking ceremony of the global electronics major – Foxconn’s new manufacturing plant in Hyderabad will take…

రెచ్చగొట్టాలని చూస్తే సహించబోము : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’లో పాల్గొనేందుకు ప్రియాంకాగాంధీ రానున్నారు. ఈ  సందర్బంగా మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరో రాసిచ్చిన…