mt_logo

నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు,…

23 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా, మహేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,…

BRS has become an unstoppable force in Malkajgiri constituency

BRS has become an unstoppable force in Malkajgiri Constituency. The people of the constituency have been supporting the party since…

KTR slams opposition leaders, calls them political pygmies

Calling opposition leaders Kishan Reddy and Revanth Reddy political pygmies, BRS Working President KTR said these leaders don’t have the…

సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయి.  ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం స్టాఫ్ నర్స్‌ల పేరు…

పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కలను…

TPCC chief Revanth Reddy is RSS man: KTR

BRS party working president, IT Minister KT Rama Rao alleged that the current TPCC president A Revanth Reddy is RSS…

కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారపోసినా, స్థానం లేకుండా పోయింది: నందికంటి శ్రీధర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ – మల్కాజిగిరి డీసీసీ  ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్‌లో చేరారు. నందికంటి శ్రీధర్ వెంట…

గాంధీ భవన్‌లో గాడ్సే ఉన్నాడు: మంత్రి కేటీఆర్

బాన్సువాడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన మల్టీ జనరేషన్‌ పార్కు, చిల్డ్రన్స్‌ పార్కును శాసనసభ స్పీకర్…

బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: మంత్రి హరీశ్ రావు

నారాయణ పేట జిల్లా మక్తల్‌లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం…