mt_logo

ఇవ్వాళ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నోళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా?: సీఎం కేసీఆర్

నేడు ఎన్నికల్లో టిక్కెట్లు నమ్ముకున్నోళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బెల్లంపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. చాలా చైతన్యవంతంగా ఉంటూ…

Revanth eyes 50k acres of farmers land to create another city near Rachakonda

TPCC President Revanth Reddy has announced his plans to construct another city like Andhra Pradesh’s Amaravathi near Rachakonda in the…

తెలంగాణలో  స్టేబుల్ గవర్నమెంట్ వల్లే పరిశ్రమల వెల్లువ: మంత్రి కేటీఆర్ 

సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రీలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో  ఇంటరాక్టివ్ మీటింగ్‌కి మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికల పిల్లలకు…

కాంగ్రెస్ అరాచకాలన్నీ సుస్పష్టం: సీఎం కేసీఆర్

ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలలో అభివృద్ధి ఏ విధంగా…

Congress cheated Telangana: CM KCR in Sirpur Kagaznagar

Chief Minister KCR said that the Congress party has done a great injustice to Telangana and we have been suffering…

తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సిర్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర…

మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓట్లతో కరిగించాలి: హరీష్ రావు

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీకి  నాయకులు జీకే హన్మంత రావు, జీకే శ్రీదేవి, ఇతర నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా…

కేసీఆర్‌కు సరితూగే నాయకులు దొరకడం అరుదు: మంత్రి కేటీఆర్

కేసీఆర్‌కు సరితూగే నాయకుడు దేశంలోనే అరుదుగా ఉంటారని ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ తెలిపారు. మా ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం…

కాంగ్రెస్ స్కాంల పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ 

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన “తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం”, “స్కాంగ్రెస్” పుస్తకాలను మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ…

దళిత అభ్యున్నతి కోసమే దళిత బంధుకు శ్రీకారం: సీఎం కేసీఆర్

తెలంగాణకు ఏది క్షేమం? తెలంగాణకు ఎవరు శ్రీరామరక్ష ఆలోచించి ఓటు వేయండని సీఎం కేసీఆర్ సూచించారు. పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్య…