కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక…
ఎల్బీనగర్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ…
నెక్స్ట్ కూడా మన గవర్నమెంటే రాబోతున్నదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర…
ఎన్నికల్లో వ్యక్తి గెలువడం కంటే ప్రజలు గెలువడం ముఖ్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏనాడు…
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంప్ హౌజ్ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల…
కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ రాగానే కొన్ని పార్టీలు…
కామారెడ్డి నియోజకవర్గ మాచారెడ్డి మండల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ…