చందూర్ శివారులో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు గాయపడిన వారిని పరామర్శించి,మనోధైర్యం చెప్పాం…
• ప్రతీ మంగళవారం స్త్రీలకు ప్రత్యేక వైద్య శిబిరాలు• వ్యాధులను ముందుగా గుర్తిస్తే నివారణ సులభతరం• మహిళలు ఎదుర్కొనే ఎనిమిది రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, పరీక్షలు, చికిత్సలు•…
హైదరాబాద్:ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ నేడు ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో అర్చకులు పూజలు నిర్వహించారు.…
తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్న చరిత్ర పరిశోధన పుస్తకాలను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. చరిత్ర పరిశోధకుల…
హైదరాబాద్: సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర…
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచి, మరో అరుదైన ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని…
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని…
రాష్ట్రంలో నేడు డిగ్రీ కాలేజీల ప్రవేశాలకై.. వచ్చే విద్యా సంవత్సరానికి, వివిధ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్త్ నోటిఫికేషన్ను, ఈ రోజు…