రాజముద్ర నుండి కాకతీయ తోరణం, చార్మినార్లను తీసేయాల్సిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది: కేటీఆర్
బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ను సందర్శించిన అనంతరం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు…
