ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే…
రాబోయే రోజులన్నీ ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాదసభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం.…