mt_logo

ఉపాధి హామీలో మన రాష్ట్రమే నెంబర్ వన్

పనులు ఎలా జరుగుతున్నాయి? ఉపాధి పనుల పరిశీలన మండుటెండల్లో పని చేయవద్దని సూచన కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రామన్న గూడెం (కొడకండ్ల) :…

దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ : మంత్రి జగదీష్ రెడ్డి

 2,000 నోట్ల రద్దు పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రతిస్పందన… మోడీ ప్రభుత్వ తిరోగమనానికి నోట్ల రద్దు పరాకాష్ట దేశాభివృద్ధికి ఎంత మాత్రం…

ప్రజల కోసం కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలి : సీఎం కేసీఆర్‌

 నాందేడ్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి  ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి…

దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది: సీఎం కేసీఆర్‌

నాందేడ్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి  ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి…

గ్రామ గ్రామాన గ్రామ స‌భ‌లు – ప‌ల్లె ప్ర‌గ‌తి నివేదిక‌లు : మంత్రి ఎర్ర‌బెల్లి

హైదరాబాద్:  రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సంబంధిత శాఖల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు…

బీఆర్ఎస్ పార్టీ లోకి కొనసాగుతున్న మహారాష్ట్ర ‘మహా’ చేరికలు

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్  పార్టీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలు పార్టీల నాయకులు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారిలో ఎన్సీపీ థానే…

నిఖత్ జరీన్ కు  2 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని  ముఖ్యమంత్రి…

అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్యం

“అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్యం” రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్‌: “తన పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా…

వీఆర్ఏ క్రమబద్దీకరణ: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్: VRA లను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు…

111 జీఓ పూర్తిగా ఎత్తివేత : తెలంగాణ కేబినెట్ నిర్ణయం

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని నిర్ణయం, 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో సంబరాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.…