mt_logo

నల్గొండ జిల్లాలో వృద్ధ జంబుకాలు గాండ్రిస్తున్నాయి : మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ, మే 26: నల్గొండ జిల్లా మిర్యాలగూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి.ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం…

బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి…

తెలంగాణ‌లో పోడుకు ప‌ట్టాభిషేకం.. లక్షా 50 వేల మంది గిరిజ‌నుల‌కు కేసీఆర్‌ వ‌రం

4,05,601 ఎకరాల పంపిణీకి రెడీ పాలిగన్‌ టెక్నాలజీతో ప‌క‌డ్బందీగా పట్టాలు వచ్చే నెల 24 నుంచి ప‌ట్టాల పంపిణీ హైదరాబాద్‌:  పోడు భూముల‌కు ప‌ట్టాలు.. గిరిజ‌నులు.. ఆదివాసీల…

మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, మే 26: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన  బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల ఏర్పాట్లపై ప్రారంభమైన ఉన్నతస్థాయి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న…

కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో నీళ్లు పెండింగ్ – నిధులు పెండింగ్ కరెంటు పెండింగ్…

‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’: సీఎం కేసీఆర్

నవంబర్ 15-20 తారీఖు లోపల యాసంగి వరినాట్లు  రోహిణి కార్తె ప్రారంభంలోనే  వానాకాలం వరి నాట్లు మొదలు కావాలి సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి పిలుపు  హైదరాబాద్,…

4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాల పంపిణి : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి…

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు : సీఎం కేసీఆర్

 హైదరాబాద్, మే 25:  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సీఎం…

వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధాన్యం : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 25: పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న  ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల…

ల‌క్ష‌ణంగా రైతు బీమా.. అన్న‌దాత కుటుంబానికి తెలంగాణ స‌ర్కారు దీమా

రాష్ట్రంలో ల‌క్ష‌మంది అన్న‌దాత‌ల  కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున అందజేత‌ ఐదేండ్లలో రూ. 5,039 కోట్ల పరిహారం అన్న‌దాత ఏ కార‌ణంతో మృతిచెందినా బీమా వ‌ర్తింప‌జేసిన తెలంగాణ స‌ర్కారు…