రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుభీమా, రైతు భరోసా వంటి పథకాల రూపంలో ఆర్దిక సాయం అందజేస్తోంది. తాజాగా బీసీలు, వెనుకబడిన వర్గాల వారికి లక్ష రూపాయల…
బీఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్…
‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందివ్వలేరు….కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను …
తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు కూడా ఈ పోర్టల్పై విషం కక్కారు. మరి ధరణితో లాభాలున్నాయా?…
మిషన్కాకతీయతో చెరువులకు పూర్వవైభవం నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పండగ గొలుసుకట్టు చెరువులకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్. కాకతీయుల కాలంలో అద్భుతమైన తటాకాలు రూపుదిద్దుకొన్నాయి. కానీ, 60 ఏండ్ల…