యాదాద్రి భువనగిరి, జూన్ 17: తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు అద్భుతమని పంజాబ్ మంత్రి, అధికారులు కొనియాడారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి డాక్టర్ బల్జిత్…
సమైక్య పాలనలో నాగరిక జీవనానికి దూరంగా ఉండే గిరిపుత్రుల జీవితాలు దుర్భరంగా ఉండేవి. పొట్టపోసుకొనేందుకే తిప్పలు పడేవారు. ఇక చదువుల సంగతి దేవుడెరుగు. సౌకర్యాలులేని బడుల్లో చదువుకోలేక…
-నీటి పంపింగ్కు అధికారుల సన్నాహాలు -డిండి 400 కేవీ నుంచి పవర్ సరఫరా -60 కి.మీ. మేర విద్యుత్లైన్ చార్జ్ సమైక్య రాష్ట్రంలో పాలమూరిది ఓ విషాదగాథ. …
తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాల్లో మంత్రి కే. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్…