మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని.. దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్లా వాడుకోవాలని చూస్తోంది అని బీఆర్ఎస్…
హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైడ్రా కమీషనర్ రంగానాథ్, ఇతర అధికారులకు చురకలు అంటించింది. అమీన్పూర్లో ఈ నెల 22న…
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్య హైడ్రా వల్ల నష్టపోతున్న ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తలుపు తడుతున్నారు. ఈరోజు ఉదయం నుండే…
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయి..…
రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్…
తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కూల్చివేతల పర్వం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరిట చెరువులకు దగ్గర్లో ఉన్న కట్టడాలతో మొదలైన కూల్చివేతలు.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో…
తెలంగాణ భవన్లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నాం.…
హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎస్టీపీల సందర్శన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుంది అంటూ…
తెలంగాణ భవన్లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కుటుంబం…