mt_logo

KTR makes an impromptu visit to Old City; enjoys Hyderabadi delicacies with citizens

Taking a break from his busy election campaigning, KTR visited some of the most iconic food joints in Hyderabad on…

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగమై పోయినమని మొత్తుకుంటున్న కర్ణాటక ప్రజలు: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి, కాంగ్రెస్‌కు ఓటేసి ఆగమై పోయినమని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నరని మంత్రి తెలిపారు. బోధన్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…

రేవంత్ రెడ్డి నీది నెత్తా..కత్తా?: పరకాల సభలో సీఎం కేసీఆర్

రేవంత్ రెడ్డి నోట్లెకెళ్లి ఏదిపడితే అది మాట్లాడితే అయిపోతదా? నీది నెత్తా..కత్తా? అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పరకాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. రైతులకు…

బీజేపోల్లు గెలిస్తే ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాలు”: హుజూరాబాద్ సభలో సీఎం

బీజేపోల్లు గెలిస్తే వట్టియే మాటలు తప్పా ఏం రాదన్నారు. ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాల’’ మాదిరిగా ఉంటదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హుజూరాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం…

కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనీయొద్దంటూ ఫ్లెక్సీలు

శుక్రవారం రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి బ్యానర్‌ల కలకలం రేగింది. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనియద్దు అంటూ తెలంగాణ అమరవీరుల…

ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెసోళ్లు మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు: చొప్పదండి సభలో సీఎం కేసీఆర్

భూభారతి అని కాంగ్రెసోళ్లు 30 ఏండ్ల క్రితమే తెచ్చినా ఏం కాలేని సీఎం కేసీఆర్ తెలిపారు. చొప్పదండి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  పదేండ్ల బీఆర్ఎస్…

కాంగ్రెస్‌ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో.. అని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన…

కాంగ్రెస్ పార్టీయే దోఖాబాజీ పార్టీ: కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్

ఎవరు ఏమన్నా..ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చినా..డెఫినిట్‌గా మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. …

గల్ఫ్ కార్మికులకు బీమా సముదాయం కల్పిస్తాం: నిజామాబాద్ (రూరల్) సభలో సీఎం కేసీఆర్

గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ (రూరల్) ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి…

కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాల కోర్లు: నర్సాపూర్ సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లుని, జాగ్రత్తగా ఉండమని సీఎం కేసీఆర్ సూచించారు.  నర్సాపూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా మంచీ…