ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి…
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,…
నారాయణ పేట జిల్లా మక్తల్లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం…
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని, ఇతర అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.…
సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలును జెండా ఊపి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప…
సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఏడీజీ శిఖా గోయల్తో కలిసి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్…