mt_logo

దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడమేంటి: ఎమ్మెల్యే వివేకానంద

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడమేమిటి? దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం ఏమిటి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్

జైనూర్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శించారు.…

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం: హరీష్ రావు

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…

People of Telangana deserve action, not empty words: KTR to Rahul Gandhi

In a bold and direct response to Rahul Gandhi’s tweet urging governments to respond and help people amid floods in…

కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వ నిరక్ష్యం వల్లే ప్రాణ నష్టం జరిగింది: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు…

వరద బాధితులకు కేవలం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అన్యాయం: కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వరదల్లో ప్రాణాలు…

డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు: కేటీఆర్

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ…

కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది: కేటీఆర్

పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న…