mt_logo

రూ. 8,888 కోట్ల భారీ అవినీతికి తెరలేపిన రేవంత్: కేటీఆర్

అమృత్ టెండర్లలో రూ. 8,888 కోట్ల కుంభకోణంపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు రూ.…

ఇది ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు అప్పుచేసినా.. ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబీకుల భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్ననే కేంద్ర…

పీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు.పీఏసీకి ఎన్ని…

Telangana’s share in central grants continues to decline

The central government’s discrimination against Telangana continues to be evident in the declining share of grants and taxes allocated to…

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి…

KTR writes to union ministers on corruption in AMRUT tenders

BRS Working President KT Rama Rao (KTR) has addressed a letter to Union Ministers for Housing and Urban Affairs, Manohar…

స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

త్వరలో స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ప్రస్తుత…

గాంధీ ఆసుపత్రి మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ: కేటీఆర్

గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న మాతా శిశు మరణాల పైన భారత రాష్ట్ర సమితి తరఫున ఒక నిజ నిర్ధారణ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని) ఏర్పాటు చేస్తామని భారత…

బీఆర్ఎస్‌పై ఎదురుదాడి పక్కన పెట్టి.. పాల‌నా లోపాలను స‌రిదిద్దుకోండి: కాంగ్రెస్‌కు కేటీఆర్ హితవు

వైద్యం అంద‌టం లేదు.. పసి పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు అంటే బురదజ‌ల్లుతున్నారు అని మాట్లాడ‌తారా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.కాంగ్రెస్ ఆరోపించిన‌ట్లు…