mt_logo

పోడు పట్టాల పండుగతో పాటు రైతుబంధు పథకం : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ధి…

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీయర్ నిర్ణయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్…

ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

శిల్పకళా వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  హైదరాబాద్, మే 22: 2014 లో 2950 ఎంబీబీఎస్…

 ‘మెగా జాబ్ మేళా’ ను ప్రారంభించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, మే 22:  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్…

మంత్రి కేటీఆర్ అమెరికాలో వరుస భేటీ ఫలితంగా  రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకొచ్చిన కంపెనీలు మరియు ఉద్యోగాల లిస్ట్

అమెరికా పర్యటనలో భాగంగా  గత వారం రోజులుగా పలు కంపెనీలతో మంత్రి కే. తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల…

మరో రికార్డ్ కు దగ్గర్లో కంటి వెలుగు పరీక్షలు

కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు కోటి 49 లక్షల 11 వేల 072 మందికి కంటి పరీక్షలు… రికార్డ్ కు దగ్గర్లో కోటిన్నర కంటి పరీక్షలు..…

 ప్రజలకు క్లినికల్ ట్రైయల్స్ పై అవగాహన కల్పించడానికై  5K రన్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని P V మార్గ్…

యువతకు గొప్ప అవకాశం – హైద‌రాబాద్‌కు అలియంట్ గ్రూపు : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన అలియంట్ గ్రూపు కంపెనీకి చెందిన సీఈవో ధ‌వ‌ల్ జాద‌వ్‌ను హూస్ట‌న్‌లో కలిసారు. ఆ గ్రూపు సంస్థ…

దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది: సీఎం కేసీఆర్‌

నాందేడ్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి  ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి…

నిఖత్ జరీన్ కు  2 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని  ముఖ్యమంత్రి…