పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా…
[జనంసాక్షి సంపాదకీయం] తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలని ఎవరడిగారు? ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు చెందిన ఒక్కరైనా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలున్నాయా? ఎవరు ఎప్పుడు ఎవరిని కలిసి…
తెలంగాణను చుట్టుముట్టిన పోలీసులు పది వేల మందికిపైగా పోరుబిడ్డల అరెస్టులు, బైండోవర్లు వందలాదిగా చెక్పోస్టులు.. వేలకు వేలు పోలీసులు వెనక్కు తగ్గని తెలంగాణవాదులు చలో అసెంబ్లీకి సన్నద్ధం…
సచ్చిన సమైక్యవాదాన్ని పరకాల ప్రభాకర్లాంటి కుహనా మేధావులు ఇంటెన్సివ్ కేర్లో పెట్టి బతికించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఓ పక్క…
“చలో అసెంబ్లీ” ప్రజాస్వామిక హక్కు అని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటన తప్పదని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం టీ-జేఏసీ స్టీరింగ్ కమిటీ…
ఫొటో: కెవీ రంగారెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం నమస్కరిస్తున్న కేసీఆర్ — తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రూ.2 కోట్లు ఉన్న భూమి రూ.20 కోట్లు చేరుకోనుందని…
By -సవాల్రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవానికి నిలు రూపం కొండా వెంకట రంగారెడ్డి. ఏనాడూ ఏ విషయంలోనూ రాజీపడని మనస్తత్వం కొండాది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆయన నెహ్రూతో…