mt_logo

రసాభాసగా మారిన టీడీపీ, బీజేపీల పొత్తు వ్యవహారం!..

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకుదరడంతో రెండుపార్టీల మధ్య నిరసనజ్వాల మొదలైంది. పొత్తు ప్రకటన వెలువడగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత మైనంపల్లి ప్రకటించారు. మల్కాజిగిరి టిక్కెట్…

జేఏసీ నాయకుల పోటీ వ్యక్తిగతం

-మా రాజకీయ వైఖరిని త్వరలో ప్రకటిస్తాం -పునర్నిర్మాణం అంటే తెలంగాణను రక్షించుకోవడమే -అనివార్యమైనందునే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది -పీపుల్స్ ఎజెండా కోసం పోరాడుతాం -టీ జేఏసీ చైర్మన్…

ఐటీ ఉద్యోగుల గురించి మాట్లాడిన మొదటిపార్టీ టీఆర్ఎస్..

మానిఫెస్టోలో ఐటీ ఉద్యోగుల సంక్షేమం గురించి పొందుపరిచిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల అన్నారు. టీఆర్ఎస్…

ఇల్లు అలకగానే పండగ కాదు- కేసీఆర్

వైసీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కన్డువాను కప్పి గోవర్ధన్ ను…

టీఆర్ఎస్ పార్టీది ఒంటరిపోరే- కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తులుండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. 75 అసెంబ్లీ, 14 ఎంపీ స్థానాలు…

టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్

టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం అభ్యర్థుల జాబితా, టీఆర్ఎస్…

తెలంగాణ అడ్డుకోవడానికి బాబు దేశమంతా తిరిగాడు- హరీష్ రావు

తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాకుండా దేశమంతా కాలుగాలిన పిల్లిలా తిరిగాడని, తెలంగాణను అడ్డుకోవడానికి కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.…

కారు గుర్తుకు ఓటు- అభివృద్ధికి రూటు: కవిత

త్వరలో జరిగే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కారుగుర్తుకే ఓటువేసి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్…

ఏప్రిల్ 9న గజ్వేల్ లో నామినేషన్ వేయనున్న కేసీఆర్..

ఈ నెల 9న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఏప్రిల్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో…

టీఆర్ఎస్ లో చేరిన పలువురు నేతలు..

మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.…