యాదాద్రి అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఐదు గంటలపాటు యాదగిరి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలు కావడంతో తెలంగాణ ప్రజలంతా గోదావరి ఒడ్డుకు చేరారు. తొలిరోజే…
పాలమూరు పథకాన్ని అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు సాగిపోవాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రం వచ్చాక ఎవరడ్డొచ్చినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి…
నిమ్స్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిలకు చెందిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొదటి విడతలో భాగంగా డాక్టర్ల ఖాళీలను కాంట్రాక్టు…
వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విభాగంలో తొలిసారి టైటిల్ గెలిచిన తెలంగాణ బ్రాండ్…
భేష్.. బాగా పనిచేస్తున్నారు శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం బొల్లారంలోని…
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం…