mt_logo

వీడని ఆంధ్రా గ్రహణం!!

– తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 12 లేఖలు.. వంద కొర్రీలు – ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా పత్రికల అడ్డగోలు కూతలు.. రాతలు – పాత ప్రాజెక్టులకు కొత్త…

ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి తలసాని..

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామంటే వేరే…

వారంలోగా పోటీ పరీక్షల సిలబస్- టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు విద్యాశాఖ…

మిషన్ కాకతీయ చరిత్రను తిరగరాస్తుంది!!

తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రను తిరగరాస్తుందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా…

నేను చూసిన అత్యుత్తమ పాలసీ ఇది!- రతన్ టాటా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి బుధవారం ముంబైలో టాటా సన్స్ సంస్థల చైర్మన్…

కేజీ టు పీజీ విద్యావిధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష..

కేజీ టు పీజీ విద్యావిధానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి…

నిజాం షుగర్స్ పై సదస్సు..

నిజాం షుగర్స్ పై రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు.…

హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డు- ఎంపీ కవిత

హైకోర్టు విభజన రాజకీయంగా ముడిపడి ఉందని, హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో అన్నారు. తమ పాలనకు…

తెలంగాణలో ప్రముఖ విదేశీ కంపెనీ థామ్సన్ పరిశ్రమ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో పలు విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విదేశీ కంపెనీ థామ్సన్ ఇక్కడ…

హైకోర్టు విభజనపై న్యాయశాఖ సమీక్ష జరుపుతుంది- వెంకయ్యనాయుడు

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు విభజనపై…