mt_logo

టీడీపీ సభ్యులు చెప్పేవన్నీ బాబు మాటలే – కేసీఆర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాలపై వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు మధ్యలో అడ్డుతగిలి గందరగోళం సృష్టించారు. దీనిపై మండిపడ్డ సీఎం మాట్లాడుతూ, సభను…

టీఆర్ఎస్ లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి..

వరంగల్ జిల్లా పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు భారీ ఎత్తున ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో…

విద్యాసాగర్ రావుకు సన్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర గవర్నర్ గా నియమించబడ్డ తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన సీహెచ్ విద్యాసాగర్ రావుకు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రప్రభుత్వం…

పించన్లు పెంచిన ఘనత మాదే – నాయిని

గత ప్రభుత్వాలు రూ. 200 పించన్ ఇస్తుండగా ఆ పించన్ ను రూ. 1000 కి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.…

ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకు చేరుకొని ఆసరా పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,…

మార్బుల్‌@ఇల్లెందు

ఇల్లు చిన్నదైనా మార్బుల్ అందాలతో అలంకరిస్తే ఆ ఠీవీయే వేరు! భారీ పెట్టుబడితో ఇల్లుకట్టినా మార్బుల్ రాళ్లు లేకుంటే వృథా! ఇంటి అందానికి వన్నెతేవడంలో మార్బుల్ రాళ్ల…

రహదారులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్..

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణతో పాటు చెరువుల పునరుద్ధరణ పనులన్నీ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.…

తెలంగాణలో రేపటినుండి ‘ఆసరా పథకం’..

తెలంగాణ వ్యాప్తంగా రేపటినుండి ప్రారంభమయ్యే ఆసరా పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయమై ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్…

స్పీకర్ అధ్యక్షతన ఫ్లోర్ లీడర్స్ సమావేశం

శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయా ఫ్లోర్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ పై చర్చ జరుగగా, ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు…

శాసనసభలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం..

అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, చర్చ ప్రారంభించడం మంచిదని, అందరూ కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, పరస్పరం సమన్వయం…