mt_logo

మా మధ్య సెక్షన్లు వద్దు.. హైదరాబాద్ లో తలెత్తుకుని జీవిస్తున్నాం..

మా మధ్య సెక్షన్లు వద్దు.. కలిసిమెలిసి హైదరాబాద్ లో తలెత్తుకుని జీవిస్తున్నాం.. మేము సీమాంధ్ర వారసులం కాదు.. హైదరాబాద్ వారసులం.. తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాం.. గంట కూడా…

ఘనంగా ‘ప్రజాతంత్ర పత్రిక’ 17వ వార్షికోత్సవ సభ..

ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రజాతంత్ర పత్రిక 17వ వార్షికోత్సవ సభకు భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజాతంత్ర…

సెల్ కాన్ మొబైల్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని పారిశ్రామికవాడలో సెల్ కాన్ మొబైల్ తయారీ కంపెనీని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

By: వనం జ్వాలా నరసింహారావు [CPRO to Telangana CM] బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో ఈ సంవత్సరం జులై 14 న ప్రారంభ కానున్న గోదావరి పుష్కరాలను తెలంగాణలో…

పారిశ్రామిక స్వర్ణయుగంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

ఈనెల 12న టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దరఖాస్తు చేసుకున్న…

సెక్షన్-8 దొంగల కాపలా కోసమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి నేరస్థుల రక్షణకు చట్టోల్లంఘన: ఆంధ్ర నాయకత్వం శక్తియుక్తులు ఎంతగొప్పవయినా కావచ్చు. ఒక అవినీతి రాజకీయ వేత్తను కాపాడడానికి మొత్తం వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకునే…

హరితహారానికి ఆహ్వానిస్తూ రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

యాదగిరి గుట్టలో జరగనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా…

విజయవాడలో 64 గంటలు…

By: టంకశాల అశోక్  మొత్తం ప్రభుత్వం ఇక్కడికి వచ్చి కూర్చోక, ఇక్కడి నుంచి పరిపాలించక, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించక, హైదరాబాద్‌లో పనేమిటి? అన్నది పలువురి నుంచి వినిపించిన…

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఇచ్చి ఒక కొత్త ఒరవడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుతున్నది. ఒకేసారి 17 కంపెనీలకు మంగళవారం మధ్యాహ్నం…

రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటుదాం- సీఎం కేసీఆర్

హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో కలెక్టర్లు, డీఎఫ్…