రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామంటే వేరే…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు విద్యాశాఖ…
తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రను తిరగరాస్తుందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా…
కేజీ టు పీజీ విద్యావిధానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి…
నిజాం షుగర్స్ పై రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు.…
హైకోర్టు విభజన రాజకీయంగా ముడిపడి ఉందని, హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో అన్నారు. తమ పాలనకు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో పలు విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విదేశీ కంపెనీ థామ్సన్ ఇక్కడ…
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు విభజనపై…