ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశమై పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని…
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలుచేసే…
ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. సెక్షన్-8 అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని ఈ సందర్భంగా…
దేశ రాజధాని ఢిల్లీలో ఆరురోజులపాటు రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అధికారులతో జితేందర్…
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలుసుకుని రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టులు, వివిధ పథకాల కింద రావలసిన నిధులబకాయిలపై చర్చించనున్నారు. బీజేపీ…
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడంతో పాటు ఢిల్లీ ప్రజలు…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…