కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద, చార్మినార్ వద్ద అట్టహాసంగా నిర్వహిస్తున్న సండే – ఫండే కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ అర్బన్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 5 ఆదివారం నిర్వహించే సండే – ఫండే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు, ఆ పరిసర ప్రాంతాలల్లో వాహనాలను యధావిధిగా అనుమతిస్తున్నటు పేర్కొన్నారు. కాగా ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే నిఘా విధించగా.. ఇక రద్దీ ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!